'హైదరాబాద్ ప్రజలపై సీఎం రేవంత్​ పగబట్టారు - అందుకే టార్గెట్​ చేస్తూ బుల్డోజర్లు పంపుతున్నారు'

  • 2 days ago
KTR On CM Revanth : అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాలేదన్న ఆలోచనతో నగర ప్రజలపై సీఎం రేవంత్​ పగబట్టారని మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. అందుకే పేద, మధ్యతరగతి వారిని టార్గెట్ చేస్తూ బుల్డోజర్లు పంపుతున్నారని ధ్వజమెత్తారు. త్వరలో శేరిలింగపల్లిలో ఉపఎన్నికల రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Category

🗞
News

Recommended