MLA Somireddy Attended Nellore Railway Court : నెల్లూరు రైల్వే కోర్టుకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరయ్యారు. ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య అనుమతి లేకుండా వెబ్ పోర్టల్లో కరోనా మందు అమ్మకానికి పెట్టడంపై అప్పట్లో సోమిరెడ్డి ప్రశ్నించారు. దీంతో శీశ్రీత టెక్నాలజీ CEO నర్మదరెడ్డి సోమిరెడ్డిపై కేసు పెట్టారు. మాజీ మంత్రి కాకాణి ప్రోద్బలంతో తనపై కేసు పెట్టారని సోమిరెడ్డి ఆరోపించారు.
Category
🗞
NewsTranscript
00:00Sadhguru chants KAKANI GOVINDANETTU PUNNIMA
00:30Sadhguru chants KAKANI GOVINDANETTU
01:00Sadhguru chants KAKANI GOVINDANETTU