అంజన్న సన్నిధిలో మెుక్కులు చెల్లించుకున్న పవన్ కల్యాణ్

  • last month
Pawan Kalyan to visit Kondagattu: జనసేన అధినేత, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అంజన్న సన్నిధిలో పవన్‌ పూజలు నిర్వహించారు. ఆంజనేయస్వామిని దర్శించుకున్న ఆయన మొక్కులు తీర్చుకుని హైదరాబాద్‌ బయల్దేరారు. ప్రస్తుతం వారాహి దీక్షలో ఉన్న పవన్ మొక్కు చెల్లించుకునేందుకు కొండగట్టుకు వెళ్లారు.

Recommended