విభజన సమస్యలు పరిష్కరించుకోవాలి: లక్ష్మణ్
కేంద్రం రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉందని బీజేపీ నేత లక్ష్మణ్ తెలిపారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేసిందని ఆరోపించారు. విభజన సమస్యలపై ఇద్దరు సీఎంలు పరిష్కార మార్గం చూపించాలని అన్నారు. హైదరాబాద్లోని బీజేపీ ఆఫీసులో ఆయన మాట్లాడారు.
Category
🗞
NewsTranscript
00:00Oh
00:30Oh
01:00Rajika
01:07Narendra Modi