విభజన సమస్యలు పరిష్కరించుకోవాలి: లక్ష్మణ్‌

  • last month
కేంద్రం రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉందని బీజేపీ నేత లక్ష్మణ్​ తెలిపారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్​ ఓటు బ్యాంకు రాజకీయాలు చేసిందని ఆరోపించారు. విభజన సమస్యలపై ఇద్దరు సీఎంలు పరిష్కార మార్గం చూపించాలని అన్నారు. హైదరాబాద్​లోని బీజేపీ ఆఫీసులో ఆయన మాట్లాడారు.

Category

🗞
News
Transcript
00:00Oh
00:30Oh
01:00Rajika
01:07Narendra Modi

Recommended