శిథిలావస్థకు చేరిన భవనాలతో విద్యార్థులకు పాట్లు

  • last month
Students Problems with Dilapidated School Buildings: పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరటంతో విద్యార్థులు నానావస్థలు పడుతున్నారు. సరైన భవనాలు లేక పంచాయతీ కార్యాలయంలో విద్యార్థులకు తరగతులను నిర్వహించాల్సి వస్తోందంటూ ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమకు తరగతి భవనాలను సమకూర్చాలంటూ అనకాపల్లి జిల్లా వీరభద్రపేట విద్యార్థులు కోరుతున్నారు.

Recommended