పురుగులున్న ఆహారాన్ని పెడుతున్నారని విద్యార్థులు ధర్నా

  • last month
Kasturba School Students Dharna : పురుగులున్న ఆహారాన్ని పెడుతున్నారని కస్తూర్బా పాఠశాల విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. నారాయణపేట జిల్లాలో నాచారంలోని విద్యార్థులు నాణ్యమైన ఆహారాన్ని, తాగునీటిని అందించాలంటూ పెద్ద ఎత్తున రోడ్డుపై ఆందోళన చేయగా స్వయంగా పోలీసులే జిల్లా అధికారిణి వద్దకు తీసుకెళ్లారు.

Category

🗞
News
Transcript
00:00Oh
00:30Oh
01:00Oh
01:30Oh
02:00Oh
02:30Oh

Recommended