ఏపీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

  • 2 days ago
Central Team Visit in AP : రాష్ట్రంలోముంపు ప్రాంతాల్లో వరద నష్టం అంచనా వేసేందుకు వచ్చిన కేంద్ర బృందం పర్యటన ముగిసింది. ఈ నేపథ్యంలోనే వారు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. వరద నష్టంపై చేపడుతోన్న ఎన్యూమరేషన్ గురించి సీఎంకు వివరించారు. ఈ క్రమంలోనే వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్ర బృందాన్ని చంద్రబాబు కోరారు.

Category

🗞
News

Recommended