ఘోర రోడ్డు ప్రమాదం - రెండు లారీలు - బస్సు ఢీ

  • 2 days ago
Road Accident in Chittoor District: చిత్తూరు జిల్లా మొగిలి ఘాట్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, 30 మందికి పైగా గాయాలు అయ్యాయి. రెండు లారీలు, బస్సు ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన వారిలో కొందరికి తీవ్రగాయాలు కావడంతో వారి పరిస్థితి విషమంగా ఉంది.

Category

🗞
News

Recommended