న్యాయ వ్యవస్థ కూడా కృత్రిమ మేథను ఉపయోగించుకోవాలి

  • yesterday
President Droupadi Murmu Visit Nalsar University in Hyderabad : ధనికుడితో పోలిస్తే పేదవాడు న్యాయం పొందడంలేదని మెరుగైన సమాజం కోసం న్యాయ విధానంలో మార్పు రావాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం సాంకేతికంగా ఎన్నో మార్పులు వస్తున్నాయని న్యాయ వ్యవస్థ కూడా కృత్రిమ మేథను మరింత ఉపయోగించుకొని బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని రాష్ట్రపతి సూచించారు.

Category

🗞
News

Recommended