Case On YSRCP MLC Botsa Satyanarayana : అమరావతిని శ్మశానమని దూషించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలని వెలగపూడి రైతు కంచర్ల జగన్ మోహన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 3న శాసనమండలి, పాత్రికేయుల సమావేశాల్లో మాట్లాడుతూ గతంలో రాజధాని అమరావతిని శ్మశానం అన్నానని ఇప్పటికీ తాను అదే మాటకు కట్టుబడి ఉన్నట్లు పదే పదే చెప్పడంతో మనస్సు కలిచివేసిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Category
🗞
News