YSR Yantra Seva Scheme: చుట్టుగుంటలో పథకాన్ని ప్రారంభించనున్న సీఎం | ABP Desam

  • 2 years ago
నేడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. చుట్టుగుంటలో వైఎస్సార్ యంత్ర సేవా పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా 3 వేల 800 ట్రాక్టర్లు, 320 హార్వెస్టర్లను రైతులకు అందించనున్నారు. ఈ వాహనాలన్నీ పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. వాటి డ్రోన్ విజువల్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Recommended