Skip to playerSkip to main contentSkip to footer
  • 7/6/2022
ఇళ్లు డౌన్ లో ఉంది. వర్షం పడితే నీరు చేరుతున్నాయ్. ఇంటిని కూల్చేద్దామంటే తిరిగి కట్టుకునేందుకు అంత డబ్బు లేదు. నిజామాబాద్ నగరంలోని దుబ్బా ప్రాంతం సాయి బృందావన్ కాలనీలో వడ్డ సత్యనారాయణ అనే వ్యక్తి గతంలో ఇళ్లు కట్టున్నాడు. అయితే వర్షం పడితే వారికి చాలా ఇబ్బందిగా మారింది.

Category

🗞
News

Recommended