• 3 years ago
వేములవాడ రాజన్న ఆలయం చుట్టూ రాజకీయ రాద్దాంతం చోటు చేసుకుంది. పరిస్థితి ఈవో వర్సెస్ బీజేపీ గా మారిపోయింది. వేములవాడ ఆలయ ఈవో రమాదేవి నిర్లక్ష్య వైఖరి, ఆర్జిత సేవా టికెట్ల పెంపు, స్థానికులకు దర్శనాలు కల్పించడం లేదని బిజెపి ఈ రోజు బంద్ కు పిలుపునిచ్చింది.

Category

🗞
News

Recommended