Skip to playerSkip to main contentSkip to footer
  • 7/11/2022
ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతుండటంతో అధికారులు పెద్దఎత్తున దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. దీని వల్ల దిగువన ఉన్న లంక గ్రామాలవారికి ఇబ్బందులు తప్పట్లేదు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు.

Category

🗞
News

Recommended