Vijayawada-Chennai Railway Works: 2 దశాబ్దాల తర్వాత విజయవాడ పాతబస్తీలో బ్రిడ్జి మరమ్మతులు| ABP Desam

  • 2 years ago
సుమారు రెండు దశాబ్దాల తర్వాత విజయవాడ పాతబస్తీలోని బ్రిడ్జి మరమ్మతులు ప్రారంభమయ్యాయి. దీని వల్ల రైల్ ట్రాఫిక్, రోడ్ ట్రాఫిక్ కు తాత్కాలికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రైల్వే పనులకు 2 భారీ క్రేన్లను వినియోగిస్తున్నారు. పనులు జరుగుతున్న తీరును మా ప్రతినిధి హరీష్ వివరిస్తారు.

Recommended