జలదిగ్బంధంలో భద్రాచలం

  • 2 years ago
ఎగువ నుండి భారీ వస్తున్ననేపథ్యంలో గోదావరి నీటి మట్టం భద్రాచలం వద్ద 61 అడుగులకు చేరుకుంది.. అధికారాలు అంచనా ప్రకారం 4 నుండి 5 అడుగులు అంటే దాదాపు రాత్రి వరకు 66 అడుగులు చేరుతుంది అని అంచనా... బూర్గంపాడు,దుమ్ముగూడెం , చర్ల మండలాల్లో కొన్ని వేల ఎకరాల్లో పత్తి పంట నీటి మునక లో ఉన్నది.. 

Recommended