160 మొసలి పిల్లలను నదిలో వదిలిన అధికారులు

  • 3 months ago
ప్రపంచ మొసళ్ల దినోత్సవం సందర్భంగా 160 మొసలి పిల్లలను బిహార్ బహాగా జిల్లాలోని గండక్ నదిలో వదిలారు అటవీ శాఖ అధికారులు. గండక్ నది ఒడ్డున 6 ప్రదేశాల్లో గత 3 నెలలుగా వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, అటవీ శాఖ, శిక్షణ పొందిన స్థానికులు మొసళ్ల గుడ్లను సంరక్షిస్తున్నారు. ఇటీవల మొసలి గుడ్లు పొదగడం వల్ల వాటి పిల్లలను గండక్ నదిలో విడిచిపెట్టారు.

Category

🗞
News

Recommended