అన్నదాతలను వెంటాడుతున్న వైఎస్సార్సీపీ వైఫల్యాలు

  • 2 months ago
Crops Damage In Krishna District : గత ప్రభుత్వ నిర్లక్ష్యం కృష్ణా జిల్లా రైతులకు శాపంగా మారింది. కాలువల్లో పూడిక తీయకపోవడం వల్ల మూడ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంటలు నీట మునిగాయి. చాలా గ్రామాల్లో నారుమళ్లు, వరి పొలాలు పనికిరాకుండా పోయాయి. వేసిన నాట్లు దక్కవని పొలాలపై పెట్టిన పెట్టుబడి వర్షార్పణమైందని రైతులు వాపోతున్నారు.

Category

🗞
News
Transcript
00:00🎵outro music plays🎵
00:30🎵outro music plays🎵
01:00🎵outro music plays🎵
01:30🎵outro music plays🎵

Recommended