టెన్షన్​! టెన్షన్​! 53.2 అడుగులకు చేరిన గోదావరి నీటి మట్టం - మూడో ప్రమాద హెచ్చరిక జారీ

  • 3 months ago
Heavy Water Flow in Godavari : భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శనివారం సాయంత్రానికి జలాశయం నీటమట్టం 53.2 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. సుమారు 83 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. విలీన మండలాల్లోని చాలా గ్రామాలు గత వారంరోజులుగా వరద ముంపులోనే ఉన్నాయి.

Category

🗞
News
Transcript
00:00Oh
00:30So
01:00So
01:30So
02:00So

Recommended