ఊరికి కీడు వచ్చిందనే అనుమానంతో ఓ రోజంతా ఇళ్లు ఖాళీ

  • 2 months ago
Superstitions In the village : ఊరికి కీడు జరిగిందనే అనుమానంతో గ్రామస్థులు తమ ఇండ్లకు తాళం వేసి ఓ రోజంతా వ్యవసాయ బావి, చెట్ల కింద వంటచేసుకున్న ఘటన నల్గొండ జిల్లా నార్కట్​పల్లి మండలంలో చోటుచేసుకుంది. గ్రామంలో వరుస మరణాలు సంభవిస్తుండటంతో ఈ విధంగా ఓ రోజు ఇళ్లు విడిచిపెట్టడం ద్వారా మరణాలు తగ్గుతాయని స్థానికులు నమ్మకం ఇంతకు ఏం జరిగిందంటే?

Category

🗞
News
Transcript
00:00Oh
00:30Oh
01:00Oh
01:30Oh
01:50Oh
02:00Oh

Recommended