MSMEలు అభివృద్ధి చెందడం ద్వారానే రాష్ట్రాల వృద్ధి
Telangana Govt Launch MSME New Policy : వ్యవసాయం అనేది పండుగ, దండుగ కాదు. ఇదే తమ ప్రభుత్వ నినాదమని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. యువతకు వ్యవసాయం, పరిశ్రమల్లో పెట్టుబడి పెట్టేందుకు తగిన చేయూతనిస్తామని వెల్లడించారు. ఎంఎస్ఎంఈలు అభివృద్ధి చెందడం ద్వారానే రాష్ట్రాలు వృద్ధి చెందుతాయని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Category
🗞
News