అమృత్ టెండర్లలో కేటీఆర్ను తప్పుదోవ పట్టించారు : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఉపేందర్
Kandala Upender On Amrut Tender Issue : అమృత్ టెండర్ల విషయంలో కేటీఆర్ను పూర్తిగా ఎవరో తప్పుదోవ పట్టించారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అన్నారు. రాజకీయాలకు, వ్యాపారానికి సంబంధం లేదన్న ఆయన, పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో లబ్ది పొందిన వారే ఇప్పుడు కూడా ముందు వరుసలో ఉన్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. తన అల్లుడు సృజన్ రెడ్డి, రేవంత్ రెడ్డికి సొంత బావమరిది కాదని, ఆయనకు రాజకీయాలతో సంబంధం లేదని వ్యాఖ్యానించారు.
Category
🗞
News