Skip to playerSkip to main contentSkip to footer
  • 2 days ago
Bhu Bharathi Portal : ధరణి పోర్టల్​ స్థానంలో భూభారతిని తీసుకొచ్చిన ప్రభుత్వం ఈనెల 14న ప్రజలకు అంకితం చేయనుంది. అంబేడ్కర్​ జయంతి రోజున సాయంత్రం 5 గంటలకు శిల్పారామం వేదికగా సీఎం రేవంత్​ రెడ్డి భూభారతిని ఆవిష్కరించనున్నారు. తద్వారా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో కలిపినట్లు అవుతుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

తెలంగాణలో గత BRS ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఎన్నికల సమయంలో కాంగ్రెస్​ పార్టీ ఆరోపించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్థానంలో భూభారతిని తీసుకొచ్చింది. ఎన్నికల హామీ అమలులో భాగంగా ధరణి స్థానంలో భూభారతి పేరుతో రెవెన్యూ చట్టం-2025 చట్టాన్ని తీసుకొచ్చింది. మండల, డివిజన్‌, జిల్లా, రాష్ట్రస్థాయి అంటూ నాలుగు అంచల్లో ధరణి పోర్టల్‌కు చెందిన సమస్యల పరిష్కారానికి అవకాశం ఇచ్చింది. ఫలితంగా సాధా బైనామాలు మినహా ధరణి సమస్యలు దాదాపు సమసిపోయాయని అధికారులు చెబుతున్నారు.

Category

🗞
News
Transcript
00:00To be continued...
00:30સામસી પોયાયની આધિકારુળુ છેપ્તુ નરુ આયતે ગત ડીસેંબર નળળળુ ભૂભારતની તીસ્કોચેન પ્રભુતુ
01:00પૂર્તિસ્થાયલો અંદુબાટ્લો કી તીસ્કોસ્તુ નટ્લો રેવિન્ય્યુસે કામંત્રે પોંગુલેટી સ્�
01:30પૂપ્યમંત્રે રેવંત્રે કામત્રે કારુ છેત્તલું જરુગુતુંદી પેદવાડીકી કસ્ચંતો સંપ્પા�
02:00પ્ર્પુત્મ પૈ અંતમંદી એનની કુટ્ટ્ળુલુ પણનિના પ્રજલ દેવેણ્લુ ઉનંતા કાલં ઈ પ્રભુતવાની �

Recommended