సింగరేణిపై ప్రధానితో మాట్లాడతా : కిషన్‌రెడ్డి

  • 7 days ago
Kishan Reddy Talk to PM Modi Over Coal Mines : సింగరేణి బొగ్గు గనుల వేలం విషయంపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క లేవనెత్తిన అంశాలపై ప్రధానితో మాట్లాడతానని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్రమంత్రి, ఆదాయం కోసం మాత్రమే బొగ్గు గనులను వేలం వేయడం లేదని అన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు దృష్టిలో పెట్టుకునే వేలం చేపట్టినట్లు వివరించారు.