పలమనేరు ఎమ్మెల్యేని కలిసిన మాజీ ముఖ్యమంత్రి

  • last month
‍Ex CM Kiran Kumar Reddy Meet Palamaner MLA: అరాచక వైసీపీ పాలనకు చరమగీతం పాడుతూ ప్రజలు తీర్పు ఇచ్చారని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందన్నారు. పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. అమర్నాథ్ రెడ్డి నివాసంలో తేనేటి విందులో పాల్గొన్నారు. వైసీపీ నాయకుల బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయాలని కిరణ్ కుమార్ రెడ్డి కోరారు.

Category

🗞
News
Transcript
00:00♪♪
00:10♪♪
00:20♪♪
00:30♪♪
00:41♪♪
00:50♪♪
01:00♪♪
01:10♪♪
01:20♪♪
01:30♪♪

Recommended