పరీక్షల నిర్వహణలో మోదీ ఫెయిల్ - నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలి : మంత్రి శ్రీధర్‌బాబు

  • 8 days ago
Minister Sridhar Babu On NEET Paper Leak : నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. పరీక్షల నిర్వహణలో మోదీ సర్కార్ తీవ్రంగా విఫలమైందని విమర్శించారు. నీట్ విషయంలో విద్యార్థులకు అన్యాయం జరగకుండా కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో సీబీఐతో విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయన కోరారు.